Ys Sharmila Son Wedding: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. నిశ్చితార్ధానికి హాజరైన జగన్ పెళ్లికి హాజరౌతారా లేదా అనే చర్చ నడుస్తోంది.
AP Government: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు కొలిక్కి వచ్చాయి. ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Rajyasabha Elections 2024: ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. మూడు స్థానాలకై జరగనున్న ఎన్నికల్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అభ్యర్ధుల ప్రకటనతో మొదలైన అసంతృప్తుల బెడద ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Sharmila on Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పట్నించి పరిస్థితి మరింత వేడెక్కింది. స్వయానా అన్నపైనే తీవ్ర విమర్శలు చేస్తోంది వైఎస్ షర్మిల.
AP Elections 2024: ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయాలు మారుతున్నాయి. తెలుగుదేశం-జనసేన కూటమిలో బీజేపీ చేరికపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏ పార్టీ ఎన్ని సీట్లతో పోటీ చేసే అవకాశముందో పరిశీలిద్దాం.
Elephants Attack At Parveta Mandapam: ఉన్నఫళంగా ఏనుగులు దూసుకొచ్చాయి. శేషాచలం అడవుల్లో ఉండే ఏనుగులు గుంపుగా తెల్లవారుజామున బయటకు వచ్చాయి. ఏనుగుల దాడితో టీటీడీ, అటవీ శాఖ అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు.
Who Will Win In AP Elections: తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు. కొన్నేళ్ల కిందట పార్టీ మారిన ఆయన తాజాగా జనసేనలో ఉన్నారు. ఈ సందర్భంగా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పృథ్వీ రానున్న ఏపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
KVP on Ys jagan: మొన్నటి వరకూ తెలుగుదేశం-జనసేన పార్టీలు..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆరోపణలు ప్రారంభించింది. వైఎస్ ఆత్మగా పరగణించిన సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ సైతం జగన్పై సంచలన ఆరోపణలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CID Chargesheet: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్ తగిలింది. బెయిల్పై బయట ఉన్న చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో చార్జ్షీట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో ఈ చార్జ్షీట్ దాఖలుచేసి అందులో సంచలన విషయాలు వెల్లడించింది.
AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలతో చర్చలు జరపగా.. పవన్ కళ్యాణ్ కూడా భేటీ కానున్నారు. మరోవైపు సీఎం జగన్ కూడా ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్నారు.
Sharmila Security Enhance: తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించింది. రెండు రోజుల కిందట భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన ఆమెకు తాజాగా భద్రత పెంచుతూ పోలీస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
AP Rajya Sabha Candidates: ఊహించినట్టుగానే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో మూడో స్థానానికి కూడా పోటీ దిగుతోంది. రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఆ పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించడం విశేషం.
Yatra 2: యాత్ర 2 సినిమా విడుదలైంది. ఏపీలో ఈ సినిమా ఆడుతున్న థియేటర్లను హౌస్ఫుల్ చేయాలని ప్రభుత్వం నేరుగా ఆదేశాలు జారీ చేసింది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..సోషల్ మీడియాలో ఇదే జీవో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Election Survey: ఎన్నికలు సమీపించేకొద్దీ వివిధ సంస్థలు సర్వేలు చేపడుతున్నాయి. ప్రజలు నాడి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరిదనేది ఆ సంస్థ తేల్చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.
Chandrababu met Amit Shah: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడు పార్టీల కూటమికి మార్గం సుగమమౌతోంది. నిన్న అర్ధరాత్రి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు సమావేశమయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Andhra Pradesh: జగన్ అన్న పెద్ద పెద్ద కోటలు కట్టుకుని దొంగలా ఉంటున్నారు. ఎప్పుడు ప్రజల మధ్యకు రారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని సిద్ధం అంటూ బయటకు వచ్చారు.. జగన్ సర్ దేనికి సిద్ధం.. మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా.. అంటూ బాపట్లలో మరొకసారి విరుచుకు పడ్డారు.
Sharmila Couter On YS Jagan, CBN: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల దూకుడుగా రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా ఏపీ హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎం జగన్కు, టీడీపీ అధినేత చంద్రబాబుకు సూచించారు. ఈ మేరకు వారిద్దరికి కలిపి ఉమ్మడి లేఖను రాశారు.
AP TET Notification 2024: ఏపీలో నిరుద్యోగులకు గుడ్న్యూస్,. ఒకేరోజు రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన కాస్సేపటికి ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.